పేపర్ బాయ్ తో శృంగారం లో మునిగి పోయిన ఆంటీ.. సడన్ గా భర్త ఎంట్రీ ఇవ్వడంతో..?

praveen
ఈ మధ్యకాలంలో ఎంతోమంది కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడి.. చివరికి కట్టుకున్న వారిని మోసం చేస్తున్న ఘటనలు ఈ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే . ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  గుజరాత్లోని వడోదరలో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. భర్త లేని సమయంలో ఓ మహిళ పేపర్ బాయ్ తో అక్రమ సంబంధానికి తెరలేపింది. కానీ ఓ రోజు పేపర్ బాయ్ తో మహిళ రాసలీలల్లో మునిగి తేలిన సమయంలో భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడింది.



 వివరాల్లోకి వెళితే.. వడోదర కు చెందిన కామిని కి  ఐదేళ్లక్రితం సోహన్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. వారికి ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు.  అయితే వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు భర్త సోహన్. దీంతో తరచూ వ్యాపారం నిమిత్తం సూరత్ వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే భార్య తో తక్కువ సమయం గడిపేవాడు భర్త. దీంతో భర్త తనతో  సమయం గడపడం లేదు అనే కారణంతో భార్య తరచూ గొడవలు పడుతూ ఉండేది. ఇక ఏకాంతాన్ని తట్టుకోలేక పోయిన భార్య పేపర్ బాయ్ తో వివాహేతర సంబంధానికి తెరలేపింది.  ఇక భర్త తరచూ సూరత్ వెళ్తుండటంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవల ప్రియుడితో కలిసి ఇంట్లో రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో అకస్మాత్తుగా భర్త అక్కడికి వచ్చాడు. ఇక భర్త తన భార్య పేపర్ బాయ్ రూమ్ లో నగ్నంగా రాసలీలల్లో మునిగి తేలుతూ ఉండడాన్ని చూసి షాక్ అయ్యాడు భర్త.  భార్య మరో వ్యక్తితో చూసి కోపంతో ఊగిపోయాడు. వెంటనే తలుపులు వేసి బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళని పిలిచి రెడ్ హ్యాండెడ్గా భార్యని పట్టుకొని భార్య బాగోతం బట్టబయలు చేశాడు భర్త. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: