గ్రేటర్ యుద్దం : చేసిన అభివృద్ది నచ్చితే ఓటేయండి..మండల ఎంపిపి !!
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత సిఎం కేసిఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన తెలిపారు రాష్ట్ర పురపాలక శాఖ,ఐటి శాఖ మంత్రి కేటిఆర్ గారు హైదరబాద్ ను అన్నీ రంగాలలో అభివృద్ది చేశారన్నారు.జిహెచ్ఎంసి పరిధిలో నాణ్యమైన 24 విద్యుత్త్ ను ఇస్తున్నారని తెలిపారు.
పేద వాడికోసం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి దశకు చేరిందని తెలిపారు.ఇలా అన్నీ వర్గాల ప్రజల కోసం మన ముఖ్యమంత్రి కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని,అభివృద్ది చూసే తమకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. .