ఓరి మీ దుంప తెగ.. నేను బతికే ఉన్నార్రో..
కరోనా కారణంగా ప్రజలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఎక్కడ, ఎన్ని కేసులు బయటపడతాయో అని బెంబేలెత్తిపోతున్నారు. తమ ప్రాంతాలకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఉలిక్కి పడిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విషాదాలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు లాక్డౌన్తో చిత్ర విచిత్ర ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఓవైపు వదంతులు కూడా తోడు అవడంతో ప్రజల్లో, అటు అధికారుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. {{RelevantDataTitle}}