పాకిస్తాన్ లో జిన్నా విగ్రహం ఎందుకు కూల్చేశారు.. అసలేం జరిగింది..?
ఇలా వారి ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలు దేవాలయాలు, ఇతర మతస్తుల ఏవైనా దాడులు చేస్తూ ఉచ కోతకోస్తూ ఎంతోమంది ప్రజలను చంపేసి అక్కడినుండి రైళ్లలో మృతదేహాలు పంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిని తట్టుకోలేక ఎంతోమంది దేవాలయాలు గురుద్వారాలు మసీదుల్లో తలచుకుంటే తక్షణమే మసీదు నుంచి ఖాళీ చేయాలని ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. చివరికి భారతదేశమే వారి దేశానికి 75 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆ డబ్బు తీసుకొని ఆయుధాలు కొని చివరికి భారత్ లేని కాశ్మీర్ పై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇలా పాకిస్తాన్ కోసం ఎంతో తెగించి కొట్లాడిన మహమ్మద్ ఆలీ జిన్నా యొక్క విగ్రహాన్ని పాకిస్థాన్లో ప్రస్తుతం ధ్వంసం చేశారని పాకిస్థాన్ మీడియా ప్రకటించింది. ఆ యొక్క విగ్రహాన్ని బాంబు పెట్టి కూల్చేశారని ఆ విగ్రహాన్ని తామే పెంచామని బాలుకు అని ఆర్మీ నేత అగర్ బలోచ్ ప్రకటించారు. ఈ యొక్క ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష చేపడుతున్నట్టు అబ్దుల్ ఖదీర్ ఖాన్ ప్రకటించారు. టూరిస్ట్ ల రూపంలో వచ్చినటువంటి కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని బాంబు పెట్టికూల్చేశారని ఆయన అన్నారు.