తారక్ కోసం మొత్తంగా మారనున్న ప్రశాంత్.. ఏకంగా అలాంటి నిర్ణయం..?

MADDIBOINA AJAY KUMAR
ఇండియన్ సినీ పరిశ్రమ లో తన కంటూ ఒక గొప్ప గుర్తింపు ను ఏర్పరచుకున్న దర్శకుల లో ప్రశాంత్ నీల్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు తక్కువ సినిమాల కే దర్శకత్వం వహించిన ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడం తో ఇండియా వ్యాప్తం గా ఈయనకు దర్శకుడి గా గొప్ప గుర్తింపు వచ్చింది . ప్రశాంత్ నీల్ మొదటగా కన్నడ లో ఉగ్రం అనే మూవీ ని రూపొందించాడు . ఈ సినిమా అద్భుతమైన విజయం అందు కుంది . ఇక ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 1 , కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాల ను పాన్ ఇండియా మూవీ లుగా విడుదల చేశాడు.

ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడంతో ప్రశాంత్ నీల్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆఖరుగా ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ మూవీ ని మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ వర్మ తన రూట్ మొత్తాన్ని మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రశాంత్ వర్మ తీసిన సినిమాలలో మాదిరి కాకుండా తారక్ సినిమా కోసం సరికొత్త కథను అంతకు మించిన డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రశాంత్ , తారక్ సినిమా కోసం తన రూటు మొత్తాన్ని మార్చుకొని సరికొత్త కథ , కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: