ఆ డైరెక్టర్.. నా ముందే గ్రూప్ సె**.. నటి సంచలన వ్యాఖ్యలు..!

Divya
మలయాళ సినీ పరిశ్రమలో రోజుకొక విషయం బయటికి వస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. హేమ కమిటీ రిపోర్టు బయటికి రావడంతో మాలీవుడ్ పరిశ్రమలోని చాలామంది నటీమణులు ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు ఇబ్బందుల గురించి ఒక్కొక్కరుగా బయట పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. AMMA కి కూడా చాలామంది రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మిను మునీర్ అనే నటి  డైరెక్టర్గా ,నటుడుగా పేరుపొందిన బాలచంద్ర మేనన్  పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ముఖ్యంగా హేమ కమిటీ రిపోర్ట్ విచారణ తనకు చాలా సంతృప్తిని ఇచ్చింది అంటూ వెల్లడించింది.ఒక నటిని లైంగికంగా వేధించినప్పుడు.. ఆయన ఎంత పెద్ద ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా కూడా వ్యక్తిని అరెస్టు చేయడం అంటే అది చిన్న విషయం కాదు అంటూ ఇది కేరళ ప్రభుత్వం కాబట్టి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులకు చాలా అండగా నిలవడం జరిగింది అంటూ తెలిపింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కూడా బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు అప్పుడే తనకు జరిగిన దారుణాన్ని బయట పెట్టాలనుకున్నానంటే తెలియజేసింది నటి మినుమునీర్.

2007లో బాలచంద్రన్ మేన డైరెక్టర్ గా నటుడుగా రాణిస్తున్నారని అలాంటి సమయంలో తనకు సినిమా అవకాశం ఉందని చెప్పి ఇంటికి పిలిపించుకొని ఆ సమయంలో బాలచంద్రన్ తనని బలవంతంగా రూమ్ లోకి తీసుకువెళ్లి.. బెడ్ పైన ముగ్గురు అమ్మాయిలు బాలచంద్రన్ తో కలిసి ఉన్నారు.. తనతో పాటుగా మరొక ఇద్దరు అబ్బాయిలకు ఇలాంటి దారుణమైన చర్యలను బలవంతంగా చూపించడం జరిగింది అంటూ ఇమే ఆరోపిస్తోంది. ఎన్నో కలలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను పలు సినిమాలలో నటించాను కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం ఎదగలేకపోయాను అంటూ తెలిపింది. హేమ కమిటీ వల్ల ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంతో కలలతో ఎంట్రీ ఇవ్వాలనుకున్న వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: