మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో
వెంకటేష్ ,
కత్రినా కైఫ్ మధ్య సన్నివేశాలు కూడా అద్భుతంగా పండాయి. వీరిద్దరి మధ్య కామెడీతో పాటు ఎమోషనల్ కూడా చాలా పండడంతో వీరి జంటకు కూడా ఈ
సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ
సినిమా దర్శకుడు అయినటువంటి
విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా
మల్లీశ్వరి మూవీ గురించి అనేక విషయాలను తెలియజేశారు.