పవన్ కళ్యాణ్ ను ఖుషి చేసిన యస్ జె సూర్య...!!
పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనసు తెలుగు రాష్ట్రాల ప్రజల కు తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి చాలా కాలంగా జర్నీ చేస్తున్నాం. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు నేను గర్వంగా ఫీలవుతాను` అని అన్నారు. సూర్య వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సంబర పడుతున్నారు.
ఇక పవన్ ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఇద్దరి కాంబో లో కొమరం పులి అనే కూడా వచ్చింది. కానీ ఈ ఆశించిన స్థాయి లో ప్రేక్ష కులను ఆకట్టు కోలేక పోయింది. ఇప్పుడు సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లో కీలక పాత్ర లో కనిపించనున్నారు ఎస్ జే సూర్య.