పెళ్ళైన వాడితో రిలేషన్ షిప్ లో అమిషపటేల్...!!

murali krishna
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయ సు లోనే జరగాలి.పెళ్లి వయసు వచ్చినప్పుడు చేసు కుంటేనే జీవితా ల్లో అన్ని బంధాలు, బాధ్యత లు సక్రమంగా నెరవేర్చగలం.పెళ్లి చేసుకోవాల్సిన వయసుకు వయసు మీరిన వాడితో రిలేషన్ లో ఉండి, ఆ తర్వా త అవ సరం లేని వివాదాలు సృష్టించు కొని జీవితాం తం పెళ్లి కాకుండా మిగిలిపోయిన హీరోయి న్ అమీషా పటేల్.పవన్ కళ్యాణ్ బ ద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ బాలీవుడ్ లోనే తన కెరీర్ మొదలు పెట్టిం ది.సిని మాల కన్నా కూడా ఎక్కువగా అఫైర్స్ తోనే వార్తల్లో ఉండేది ఈ అమ్మడు.అమీ షా పటేల్ తన పా తికేళ్ల ప్రాయం లో తన వయ సులో డబల్ ఉండే మహేష్ భట్ తో ప్రేమ లో పడింది.
మహే ష్ భట్ అంటే మరెవ రో కాదు హీరోయిన్ అలి యా భట్ తండ్రి.అప్పటి కే పెళ్ళై ఎంతో మందితో అఫైర్స్ ఉన్న మహేష్ కి అమీషా పటేల్ వంటి హీరో యిన్స్ తో ప్రేమాయణం సాగించడం కొత్తేమి కాదు.ఒకానొక సమయంలో అమీషా డబ్బుల వ్యవ హారాలు అన్ని కూడా ఆమె తండ్రి దగ్గర ఉండి చూసుకునే వాడు.అయితే ఆమె సంపాదించినా డబ్బును  ఫామిలీ బిజి నెస్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం తో అసలు గొడవ మొద లయ్యింది.తన డబ్బు కోసం ఏకంగా కుటుంబం పైన కేసు పెట్టింది.
ఆ తర్వాత కనవ్ పూరి అనే లండన్  వ్యాపారవే త్తతో పీక ల్లోతు ప్రేమ లో పడింది.రెండేళ్లు తిరక్కుండానే అతడితో ప్రేbమకు స్వస్తి పలికింది.
ఇక చివరగా ఫామిలీ పైన పెట్టిన కే సును సైతం వెనక్కి తీ సుకుంది.అందరి కలిసి మీడియాకు ఇంట ర్వ్యూ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: