టాలీవుడ్ స్టార్
హీరోయిన్ లలో ఒకరైన
సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక
టాలీవుడ్ యంగ్
హీరో అయిన
నాగచైతన్య తో విడాకుల అనంతరం సినీ ఇండస్ట్రీలో
సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో మరింత బిజీ స్టార్ గా మారిపోయింది
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత .అయితే చైతుతో విడాకుల అయినప్పటికీ
సమంత కెరీర్ పరంగా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతుంది.అంతేకాదు ఇటీవల
సామ్ బాలీవుడ్ లో ఓటిటి ప్రాజెక్టును చేస్తుంది.అయితే తాజాగా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఇక
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఓటీటీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం. కాగా
సమంత నటించిన రెండు పాన్
ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇక
రాజ్ మరియు డీకే దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ లో
బాలీవుడ్ స్టార్
వరుణ్ ధావన్ తో కలిసి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత నటించిన ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇది
అంతర్జాతీయ హిట్ సిరీస్ `సిటాడెల్` యొక్క తెలుగు వర్షన్ అని సమాచారం.ఇక `ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తర్వాత
రాజ్ మరియు డీకే కాంబినేషన్లో రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఫ్యాన్స్ కు మరింత ఆసక్తి నెలకొంటుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కి నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత లిడ్ రోల్ లో నటించిన `శకుంతలం`
సినిమా కూడా నవంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ కారణంగా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత నవంబర్లో ఫాన్స్ కి
గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి..!!