విరాట పర్వం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Anilkumar
రానా  మరియు సాయి పల్లవి నటించిన తాజా చిత్రం విరాట పర్వం .ఇకపోతే ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.ఇక  రానా  మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా  వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది .ఇక ఈ చిత్రం 'విరాట పర్వం' జూన్ 17న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది.ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అయితే సంపాదించుకుంది.అయితే  కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది.కాగా  'సురేష్ ప్రొడక్షన్స్' సమర్పణలో 'ఎస్.ఎల్.వి సినిమాస్' బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఇక నిజానికి ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయమని భారీ ఆఫర్లు వచ్చాయి.అంతేకాక రూ.40 కోట్ల వరకు నెట్ ఫ్లిక్స్ వారు ఆఫర్ చేశారు.అయితే  కానీ ఎందుకో బయ్యర్స్ థియేటర్ కే ఇంట్రెస్ట్ చూపించారు. ఇకపోతే  బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. ఇక ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూస్తేనే బాగుంటుంది అని చాలా మంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అందుకేనేమో సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు.అయితే నెట్ ఫ్లిక్స్ లో 'విరాట పర్వం' చిత్రం జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే  తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.కాగా  ఓటీటీలో అయినా ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. అయితే ఇక ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రలో కనిపించగా.. ప్రియమణి భారతక్క పాత్ర పోషించింది.ఇక నవీన్ చంద్ర, బెనర్జీ, రాహుల్ రామకృష్ణ,ఈశ్వరి రావు వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: