తాజాగా స్టార్
హీరో యష్ నటించిన
సినిమా కె జి ఎఫ్ 2.అయితే గతం లో కె జి ఎఫ్ 1 తెరకెక్కించగా ఆ
సినిమా తర్వాత కె జి
ఎఫ్ 2 రావడం జరిగింది.ఇకపోతే ఈ
సినిమా ప్రేక్షకుల్లో పెంచిన హైప్ అంతా ఇంతా కాదు.ఇక ఈ
సినిమా భారీ వసూళ్ల ను అందుకుంది.ఇదిలావుంటే తాజాగా ఈ విషయమై
మీడియా వారు దర్శకుడు
ప్రశాంత్ నీల్ ని కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. అయితే సీక్వెల్ ఉంటుందా..ఉంటే ఎప్పుడు ఉండబోతోంది..ఇక ఈ సారి
రాకీ భాయ్ ఏం సాహసం చేస్తాడు అని క్వచ్చిన్స్ వేస్తున్నారు.పోతే రీసెంట్ గా జరిగిన ఓ
మీడియా ఇంట్రాక్షన్ లో ఈ విషయమై
ప్రశాంత్ నీల్ మాట్లాడారు.
ఇకపోతే
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..."KGF 3 తీయటం అనేది కంపల్సరి అయితే కాదు. ఇక జనం ఈ ప్రాచైజీతో ప్రేమలో పడ్డారు. అయితే ఆ క్యారక్టర్ ని బాగా ఇష్టపడుతున్నారు.కాబట్టి
కేజీఎఫ్ 3 ని తీస్తాము.ఇక ఇప్పటికే మా దగ్గర
కేజీఎఫ్ 3 లో ఏమి జరగబోతోందనే
ఐడియా ఉంది.అయితే ఇంకా చెప్పాలంటే
కేజీఎఫ్ 2 రిలీజ్ ముందే ఈ
ఐడియా వచ్చింది. ," అన్నారు.
కేజీఎఫ్ 3 ని భవిష్యత్ లో ఖచ్చితంగా తీస్తాము.కాగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేము అన్నారు. ఇక దాంతో కెజీఎఫ్ 3 ఖచ్చితంగా అతి త్వరలో వస్తుందని భావిస్తున్న అభిమానులు షాక్ కి గురి అయ్యారు.ఇదిలావుంటే మరోప్రక్క కేజీఎఫ్-3 2024లో రాబోతుందని
నిర్మాత విజయ్ కరంగదుర్ తెలిపారు.అయితే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
విజయ్ మాట్లాడుతూ..
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సాలార్
మూవీ ఇప్పటికే 35 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని..అంతేకాకుండా
నవంబర్ లోపు ఈ
సినిమా పూర్తవుతుందని వెల్లడించారు. ఇకపోతేఆ తర్వాత కేజీఎఫ్-3 షూట్ మొదలుపెట్టి..2024లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు. కాగా మార్వెల్ సిరీస్ లాగా ఓ సరికొత్త రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నామని
విజయ్ స్పష్టం చేశారు.ఇదిలావుంటే ఆ కథనాలపై
కేజీఎఫ్ నిర్మాణ సంస్థ 'హోంబలే'కు చెందిన మరో
నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. ఇక అవన్నీ వట్టి వార్తలంటూ కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.అంతేకాక ప్రస్తుతం తమ చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయని, వాటిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. అయితే ఇప్పట్లో
కేజీఎఫ్ 3ని పట్టాలెక్కించే అవకాశాల్లేవని పేర్కొన్నారు. ఇకపోతే ఒకవేళ
సినిమా ఉంటే షూటింగ్ ఎప్పట్నుంచన్నది అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు..!!