మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆరోజు సరికొత్త అప్డేట్..!!
అయితే తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ త్వరలో రాబోతోంది అనే వార్త వినిపిస్తోంది.. అది మహాశివరాత్రి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ఉండబోతోంది అనే వార్త ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతోంది.. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయకిగా నటించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా పై హీరో,హీరోయిన్, చిత్రబృందం ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్తగా కనిపించడంతో పాటు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దొరుకుతుందని డైరెక్టర్ పరుశురాం తెలియజేశారు.
ఇక ఈ సినిమాతో పాటుగా మహేష్ బాబు ఈ సినిమా నుంచి ఒక మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, మైత్రి మూవీ, 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇందుల యాక్టర్ వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మహేష్ అభిమానులు ఈ చిత్రం అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఎ లా ఉంటుందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.