సుధీర్ రష్మి లవ్ ను వాడకాన్ని తగ్గించడానికి కారణం ఇదేనా..?

Divya
ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సుధీర్ రష్మి లవ్ ట్రాక్ గురించే.. వీరిద్దరి ప్రేమ వ్యవహారం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. మల్లెమా* సంస్థ మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా ఎప్పుడూ ఏదో ఒక ఈ విషయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరి ని ఉపయోగించుకుంటూ తమ షో రేటింగ్ లను పెంచుకుంటూ ఉన్నది. అయితే తాజాగా ఈ విషయాలు జనాలు గుర్తించి మల్లెమా* వారికి షాక్ ఇవ్వడం జరిగింది. అయితే వీరిద్దరి చేసే కార్యక్రమాలను చూడడం చాలా తగ్గించేశారు ప్రేక్షకులు.
ఇక రష్మీకి వివాహం అయ్యిందని గత  కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి.ఇక ఈ వార్తల్లో కూడా ఎంత నిజముందో తెలియదు కానీ.. సుధీర్ ని మాత్రం ఒక ఫ్రెండ్ లాగానే చూస్తోందని  ఒకప్పుడు స్వయంగా తనే తెలియజేయడం జరిగింది. ఇక దాంతో వీరిద్దరి ప్రేమికులు కాదని బుల్లితెర ప్రేక్షకులు అనుకోవడం మానేశారు. ఇన్ని రోజులుగా కేవలం ఈ** వారు తమ రేటింగ్ కోసమే.. తమను మోసం చేశారని ప్రేక్షకుల తెలుసుకున్నారు. ఇక అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా వీరిద్దరూ విషయం తెలియడంతో ఇది అంతా ఫేక్ అని తెలుసుకున్నారు.
ఇక సాధారణ ప్రేక్షకులు కూడా వీరిద్దరి మధ్య ఏం లేదని కేవలం డ్రామా అని తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ కారణాల వల్లే సుధీర్ రష్మీ ఇకపై జోడిగా తీసుకోకూడదని మల్లెమాల సంస్థ వారు భావించినట్లుగా సమాచారం.. ఒకవేళ వీరిద్దరిని తీసుకువచ్చిన ప్రేక్షకులు పెద్దగా చుక్కకూరను ఉద్దేశంతోనే వీరిని ఈ మధ్య కాలంలో కాస్త దూరంగా పెట్టినట్లు సమాచారం. అయితే వీరిద్దరిని జబర్దస్త్ లో కూడా అంతంత మాత్రమే చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉండే నిడివి కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: