నిశ్శబ్దం అట్టర్ ప్లాప్ అయినా సీక్వెల్ చేస్తారట...!

Purushottham Vinay
 
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి. ‘భాగమతి’ చిత్రం తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ మరియు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. నిజానికి ఏప్రిల్ 2నే థియేటర్లలో విడుదలకావాల్సిన ఈ చిత్రం.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఆగిపోయింది. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు నిర్మాతలు. అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

 
‘భాగమతి’ చిత్రం తరువాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ‘కోన ఫిలిం కార్పొరేషన్’ మరియు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై కోన వెంకట్, టి.జి.విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. నిజానికి ఏప్రిల్ 2నే థియేటర్లలో విడుదలకావాల్సిన ఈ చిత్రం.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఆగిపోయింది. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు నిర్మాతలు. అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

అలా ప్రచారం చేస్తే .. ‘నిశ్శబ్దం’ ను ఎక్కువ మంది చూస్తారు అనేది వారి ప్లాన్ కావచ్చు. ‘నిశ్శబ్దం’ సినిమా ప్రారంభంలో ఓ వుడెన్ హౌస్ లో దెయ్యం ఉన్నట్టు.. చూపిస్తారు. కానీ సినిమా పూర్తయినా దాని పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సరిగ్గా ఆ ఇన్సిడెంట్ ను ఆధారం చేసుకునే ‘నిశ్శబ్దం’ సీక్వెల్ ఉండబోతుందని వినికిడి. ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక అనుష్క విజయ్ దేవరకొండ తో కలిసి నటించబోతుందట. ఈ సినిమాకి ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: