క్లీవేజ్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీముఖి...!
బుల్లితెరపై తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టి పడేసింది ఈ భామ. బుల్లితెరపై స్టార్ యాంకర్లు ఉన్న తనకంటూ ఒక్క మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండితెర మీద కూడా తన నటనకు కనబరుస్తుంది. తన నవ్వుకే చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఆమె మరెవ్వరో కదండీ మన తెలుగింటి అమ్మాయి శ్రీముఖి.
తెలుగు యాంకర్లు అంటే చాలా పద్దతిగా కనిపించేవాళ్లు. కట్టుబొట్టు చాలా పద్దతిగా ఉండేవాళ్లు. కానీ అప్పుడప్పుడూ ఉదయభాను లాంటి వాళ్లు వచ్చి గ్లామర్ అద్దారు. కానీ ఇప్పటి తరం అయితే అందాల ఆరబోతలో హీరోయిన్లను కూడా మించేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అనసూయ, రష్మి లాంటి వాళ్లు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు అదే జాబితాలోకి రాములమ్మ కూడా చేరింది.
కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా పద్దతిగా కనిపించింది ఈ భామ. పటాస్ షోతో రాములమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు స్టార్ యాంకర్ గా చక్రం తిప్పుతుంది. మొదట్లో కాస్త పద్దతిగానే ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్ కు లక్ష వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.
బుల్లితెరపై అందాల ఆరబోతలో అనసూయ, రష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. అప్పుడప్పుడూ క్లీ వేజ్ షోలతో చంపేస్తుంది. ఈ మధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాలతో కూడా కాక రేపింది.తాజాగా శ్రీముఖి చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. క్లీవేజ్ షో చేస్తూ ఊరించే అందాలతో ఊపిరి ఆపేస్తుంది ఈ బ్యూటీ.