మనీ : డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. సరికొత్త పథకం..!!

Divya
ఎవరికి మాత్రం డబ్బు సంపాదించాలని ఉండదు.. ఇక మీరు మంచి రాబడిని పొందాలని గనుక ఆలోచిస్తున్నట్లు అయితే అందుకు ఆక్సిస్ ఏఎంసి కొత్త మ్యుచువల్ ఫండ్ ను తీసుకు రావడం జరిగింది. ఇక ఇది మిడ్ క్యాప్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి ఈ ఫండ్ యొక్క ఎన్ ఎఫ్ ఓ ప్రారంభం అవుతోంది కాబట్టి మీరు అధిక డబ్బు సంపాదించవచ్చు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు ఆక్సిస్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఇండెక్స్. ఇకపోతే మార్చి 10వ తేదీన అనగా ఈ రోజు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.

మార్చి 21 వరకు ఎండ్ ఉంటుంది కాబట్టి కనీసం ఐదు వేల రూపాయల చొప్పున మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథకంలో చేరడానికి అర్హులు అవుతారు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు కాబట్టి మీకు నచ్చిన మతాన్ని మీరు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.. ఇక ఎగ్జిట్ లోడ్ విషయానికి వస్తే అలాట్మెంట్ తర్వాత ఏడు రోజుల్లో ఈ ఫండ్ నుంచి మీరు బయటకు రావాలని భావిస్తే ఒక శాతం చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక వారం రోజుల తర్వాత ఎలాంటి చార్జీలు ఉండవు.ఆక్సిస్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఇండెక్స్ అనేది మీ డబ్బులను 50 మోస్ట్ లిక్విడ్ టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట.
ఇకపోతే ఎవరైతే మిడ్క్యాప్ షేర్ లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారో అలాంటి వారికి ఈ ఫండ్ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.  ఓకే సారి అయినా డబ్బులు పెట్టవచ్చు లేదా మీకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ను  మీరు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభార్జన వస్తుంది అని యాక్సిస్ ఏ ఎం సీ  ఎండి సీఈవో చంద్రేష్ నిగం తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: