మనీ: పోస్ట్ ఆఫీస్ లో ఇలా చేస్తే రూ.7 లక్షలు మీ సొంతం..

Divya

పోస్ట్ ఆఫీస్  ప్రజల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఖచ్చితమైన రాబడి వస్తుంది.. అయితే పోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ  ప్రవేశపెట్టే స్కీమ్ లతోపాటు ఇప్పుడు సరికొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ స్కీమ్.. ఈ స్కీం లో  ఎలాంటి నష్టాలు ఉండవు. చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.. అయితే దీని వివరాలేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం కింద రూ.100  నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తూ పోతే , ఈ స్కీమ్ ముగిసేసరికి మిలియనీర్ కూడా అవ్వచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బుకు తగిన  రాబడి కూడా కచ్చితంగా వస్తుంది. ఇక దీని మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఏడాది తర్వాత కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.. ఇక {{RelevantDataTitle}}