సాయి తేజ్ కెరియర్లో ఫస్ట్ డే అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ తన కెరియర్ లో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం విన్నర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సాయి తేజ్ తాజాగా విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

సాయి తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.05 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 సాయి తేజ్ హీరో గా రెజీనా కేసాండ్రా హీరోయిన్ గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. సాయి తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.26 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: