హీరోయిన్ ఊర్వశి రౌతేలాని ఆటాడుకుంటున్న నెటిజెన్స్.. కారణం..!!

Divya
బాలివుడ్ భామలలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఊర్వశి రౌతెలా కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ మధ్య వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై మరొకరు పరోక్షంగానే పలు ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక వీరిద్దరూ ప్రేమించుకొని విడిపోయారని వార్తలు వీటిని బట్టి చూస్తే నిజమనిపిస్తొంది. ఇక మధ్య మధ్యలో ఊర్వసి అందుకు సంబంధించిన విషయాలను ప్రతిసారి గెలుకుతూ వార్తల్లో నిలుస్తూ ఉంది దీంతో నిటిజన్లంతా ఈమె పైన పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా రిశబ్ ఈమెను రిజెక్ట్ చేస్తున్న ఈమె అదే పనిగా తనని ఫాలో అవుతోందని కామెంట్ చేస్తూ ఉన్నారు తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ ఆ చర్చకు మరింత బలాన్ని చేకూర్చింది.
టి20 వరల్డ్ కప్ ఆడటానికి ఇండియా ఆసీస్ వెళ్లిన సంగతి తెలిసినదే అయితే ఇందులో పంత్ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో హీరోయిన్ ఊర్వసి కూడా ఆస్ట్రేలియాకు వెళుతున్నాను అంటూ ఒక ఫోటోని షేర్ చేసింది. దీంతో తన హృదయాన్ని ఫాలో అవుతున్నానని ఒక కొటేషన్ను కూడా రాసుకుంది రిషబ్ కోసమా ఈ ఆరాటమంతా అంటూ పలువురు నెటిజన్లు చేస్తున్నారు. తను వద్దంటున్న కూడా ఎందుకు ఇంత ఆరాటం అంటూ  నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆఫీసులో ఉన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకసారి వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇక చీరలో తన అందాలను ప్రదర్శిస్తూ ఆ వీడియోని ఉద్దేశించి తొలిత ఇరాన్ లోని మహ్స్ అమిని అని ఇప్పుడు భారత్ లో నా మీద వేధింపులు జరుగుతున్నాయి అందుకే నన్ను స్టాకర్ అంటున్నారు అని తెలియజేసింది దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు తనకు మద్దతుగా ఎవరు నిలవలేదు అంటూ ఆమె ఆ వేదింపులను ఆపండి అంటు పలు విషయాలను తెలియజేస్తోంది. మరొక స్టోరీల ఇరాన్ చట్టాల్ని అతిక్రమిస్తున్న మహస్న్ అరెస్టు చేయాలని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: