భారీ ధరకు అమ్ముడైన 'గాడ్ ఫాదర్' ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.ఈ వయసులో కూడా ఎలాంటి విరామం తీసుకోకుండా వరుస సినిమాలలో నటిస్తూ...బిజీగా  ఉన్నారు టాలీవుడ్  మెగాస్టార్ చిరంజీవి. ఇదిలావుంటే ప్రస్తుతం ఆయన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆచార్య తర్వాత మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్.ఈ సినిమా  మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింట్ శరవేగంగా జరుగుతోంది.

అయితే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ గా ఈ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా లో నయన తార మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ గా నటిస్తోంది. అంతేకాదు అలాగే ఈ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక  ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్లు, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఈ నుంచి మార్ మార్ థక్కర్ మార్ అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

చిరంజీవి గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటంతో ఈ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక  దాంతో ఈ కు బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది.ఇదిలావుంటే  తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందట.. దాదాపు 75 కోట్ల కు మెగాస్టార్ ను దక్కించుకుందని టాక్. ఇక ఈ లో సత్యదేవ్, సునీల్, అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక  సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: