స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి గురించి తెలియని వారంటూ ఉండరేమో.. ఇక ఈయన తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ఆయన నటనను మెచ్చుకొని వరంటూ ఉండరనుకోండి.అంతేకాదు విజయ్ సేతుపతి భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేశాడు . అన్ని భాషల సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.అయితే విజయ్ హీరోగా రాణిస్తూనే సమయంలోనే విలన్ పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా..
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో విలన్గా నటించి ఔరా అనిపించారు ఈయన .పోతే ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే విజయ్ తాజాగా మరోసారి విలన్ పాత్రలో నటించనున్నట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే తమిళ్ డైరకెక్టర్ అట్లి దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్లో విజయ్ సేతుపతి విలన్గా నటించనున్నట్లు విధితమే. అయితే ఇక తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కాగా ఈ లో విజయ్ ఏకంగా రూ. 21 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది సదరు అప్డేట్ సారంశం.
అయితే ఇప్పటి వరకు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్న విజయ్ ఈ కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడనే చర్చ జరుగుతోంది.కాగా ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.ఇక ఇదిలా ఉంటే జవాన్ లో నయనతా హీరోయిన్గా నటిస్తుండగా, దీపికా పదుకొణె గెస్ట్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఇక ఇటు టాలీవుడ్ లో కూడా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప2 లో కూడా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.!!