సెప్టెంబర్ 11: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనల విషయానికి వస్తే..
1906 వ సంవత్సరంలో మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించడం జరిగింది.
2001 వ సంవత్సరంలో ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించడం జరిగింది.
చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖుల జననాల విషయానికి వస్తే..
1911 వ సంవత్సరంలో లాలా అమర్‌నాథ్ జన్మించడం జరిగింది. ఈయన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
1895 వ సంవత్సరంలో వినోబా భావే జన్మించడం జరిగింది. ఈయన స్వాతంత్ర్యసమరయోధుడు ఇంకా గాంధేయవాది.
1915 వ సంవత్సరంలో పుపుల్ జయకర్ జన్మించడం జరిగింది. ఈమె భారతదేశ కళాకారిణి ఇంకా రచయిత్రి.
1955 వ సంవత్సరంలో బయ్యారపు ప్రసాదరావు జన్మించడం జరిగింది. ఈయన కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
1986 వ సంవత్సరంలో శ్రియా సరన్ జన్మించింది. ఈమె ప్రముఖ సినిమా నటి.దాదాపు అందరి స్టార్ హీరోల సరసన కలిసి నటించింది.
ఇక చరిత్రలో జరిగిన ఈ నాటి మరణాల విషయానికి వస్తే..
1921వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య భారతి మరణించడం జరిగింది. ఈయన తమిళ కవి ఇంకా స్వాతంత్ర్య యోధుడు.
1947 వ సంవత్సరంలో దువ్వూరి రామిరెడ్డి మరణించడం జరిగింది. ఈయన దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.
1948 వ సంవత్సరంలో ముహమ్మద్ అలీ జిన్నా మరణించడం జరిగింది. ఈయన 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు.
1983 వ సంవత్సరంలో ప్రయాగ నరసింహశాస్త్రి మరణించారు. ఈయన ఆకాశవాణి ప్రయోక్త అలాగే తెలుగు నటుడు కూడా.
1987 వ సంవత్సరంలో మహాదేవి వర్మ మరణించడం జరిగింది. ఈమె ఆధునిక హిందీ కవయిత్రి.
2014 వ సంవత్సరంలో గోవిందరాజు సీతాదేవి మరణించడం జరిగింది. ఈమె కథ ఇంకా అలాగే నవలా రచయిత్రి.

ఇవి చరిత్రలో జరిగిన ఈ నాటి ముఖ్య సంఘటనలు, ప్రముఖుల జననాలు ఇంకా మరణాలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: