ఈ లక్షణాలుంటే కిడ్నీ జబ్బు కన్ఫర్మ్?

Purushottham Vinay
కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఎందుకంటే ఇది శరీరం నుండి విషపూరిత టాక్సిన్స్ తొలగించడంలో ఖచ్చితంగా చాలా కీలక పాత్ర పోషిస్తుంది.అందుకే రోజంతా మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు ఇంకా అనారోగ్యకరమైన పదార్థాలు రెండూ ఉంటాయి.నీళ్లు ఎక్కువగా తాగండి. టాయిలెట్ వస్తే దాన్ని ఆపుకోకుండా వెళ్ళండి. లేదంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు.మన మూత్రపిండాలు అనారోగ్యానికి గురయ్యాని గుర్తించడానికి ఓ లక్షణం  ఉంది. ఒకవేళ కిడ్నీ కనుక అనారోగ్యానికి గురైతే.. రాత్రిపూట ఖచ్చితంగా మళ్లీ మళ్లీ మూత్ర విసర్జన వస్తుంది. సాధారణంగా మధుమేహ బాధితులకు ఇలా తరచుగా మూత్రం వస్తుంటుంది. మధుమేహం సమస్య లేని వారు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా తరచుగా మూత్రం వస్తుంటుంది. ఇక అలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించి ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి.ఇక మన కిడ్నీ సరిగా పని చేయనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పరిమాణం పెరగడం మొదలవుతుంది.

దీనివల్ల ఖచ్చితంగా ఆకలిలో తేడా వస్తుంది. బరువు వేగంగా తగ్గడం మొదలవుతుంది. ఆకలి వేయకపోవడం ఇంకా అలాగే ఉదయం వేళ వాంతులు రావడం వంటి సమస్యలు వస్తాయి.మీకు ఖచ్చితంగా కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది.అసలు మీకు ఏమీ తినాలని అనిపించదు. ఈ లక్షణాన్ని అస్సలు విస్మరించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు తగిన చికిత్స తీసుకోవాలి.ఇంకా అలాగే ఈ మూత్రపిండాల వైఫల్యంలో మరొక తీవ్రమైన లక్షణం కూడా ఉంది. మన శరీరంలోకి వచ్చే అదనపు సోడియంను తొలగించడంలో కిడ్నీ చాలా అద్భుతంగా పని చేస్తుంది. అయితే, కిడ్నీ పనిచేయడం కనుక ఆగిపోపతే.. శరీరంలో ఖచ్చితంగా సోడియం పేరుకుపోతుంది. దీని వల్ల ఖచ్చితంగా పాదాలలో వాపు కనిపిస్తుంది. ఇంకా అలాగే అలాగే, కళ్లు, ముఖం కూడా ఉబ్బుతాయి.కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ ని తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: