ఈ పొడిని అన్నంలో కలిపి తింటే షుగర్ మాయం?

Purushottham Vinay
ఇక షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మన వంట గదిలో ఉండే మెంతులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.అలాగే ఈ మెంతులకు షుగర్ వ్యాధిని నియంత్రించే శక్తి ఉందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.ప్రతి రోజూ ఉదయం ఇంకా సాయంత్రం రెండు పూటలా 5 గ్రాముల మెంతి పొడిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఈ మెంతి పొడిని నేరుగా తీసుకోలేని వారు దానిని భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యితో కలిపి తీసుకుంటే మంచిది. లేదా కూరలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా మెంతి పిండిని తీసుకుంటూనే వంటల్లో ఉప్పు ఇంకా నూనెను ఖచ్చితంగా తగ్గించాలి. ఇక అన్నానికి బదులుగా పుల్కా ఇంకా రోటి వంటి వాటిని తినాలి.ఇక పుల్కాలను తినలేని వారు జొన్నలు, కొర్రలు, రాగులు ఇంకా అరికెలు వంటి వాటితో అన్నాన్ని తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇంకా అలాగే సాయంత్రం పూట కూడా పుల్కా కూరల్లో లేదా పెరుగులో కలిపి ఈ మెంతిపిండిని తీసుకోవాలి.


అయితే ఈ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు మాత్రం సాయంత్రం పూట ఉడికించిన ఆహారాలను తీసుకోవడానికి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను ఇంకా అలాగే పండ్లను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి చాలా త్వరగా నియంత్రణలోకి వస్తుంది.వీటిలో కొవ్వు పదార్థాలు ఇంకా ప్రోటీన్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దీంతో షుగర్ వ్యాధి ఈజీగా నియంత్రణలోకి వస్తుంది.ఇంకా అలాగే వీటిపై కూడా మెంతి పొడిని చల్లుకుని కూడా తీసుకోవాలి.అలాగే ఆహార నియమాలని పాటిస్తూ మెంతి పొడిని వాడడం వల్ల షుగర్ వ్యాధి చాలా ఈజీగా నియంత్రణలోకి వస్తుంది. ఇలా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత షుగర్ వ్యాధికి వాడే ఇతర మందుల మోతాదును కూడా మీరు తగ్గించుకోవాలి.అలాగే వైద్యున్ని కూడా సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకుని ఈ మందుల మోతాదును తగ్గించుకోవాలి. ఈ విధంగా మెంతుల పిండిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. ఇంకా అలాగే ముందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: