భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త.. కారణం ఏంటంటే?

frame భార్యను బ్లాక్ మెయిల్ చేసిన భర్త.. కారణం ఏంటంటే?

Satvika
భార్యా భర్తల బంధం అంటే ఎంతో అన్యొన్యంగా ఉండాలి..ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం వుండాలి..లేకుంటే ఎన్నో గొడవలు వస్తున్నాయి.. కొన్ని కొద్ది రోజులకు పరిష్కారం అయితే, మరి కొన్ని మాత్రం అసలు పోవు.. అలాంటి వాటిని ఆసరాగా చేసుకొని తప్పుడు కార్యాక్రమాలను చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఓ భార్య బ్లాక్ మెయిల్ కు దిగిన ఘటన ఆలస్యంగా వచ్చిన సంగతి తెలిసిందే.. భర్త ఉద్యోగం చేయడానికి వేరే ఊరికి వెళ్ళాడు. అయితే యువకుడితో పరిచయం ఏర్పడిన ఆమెకు అది కొద్ది రోజుల లోనే శారీరక సంబంధం పెట్టుకుంది.

 

ఈ విషయం మొదట తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన అతను ఆ తర్వాత భార్యను, ఆమె ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే ఈ అక్రమ సంబంధం విషయాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. దీంతో పథకం వేసి ఆ ప్రేమికులిద్దరూ భర్తను హత్య చేయించారు. ఇది పక్కా ప్లాను ప్రకారం చేయించారని తెలుస్తుంది.. అయితే భార్యకు బుద్ది చెప్పకుండా ఇలా చేయడం తో ఈ ఘటన మరింత పెరిగింది.


వివరాల్లొకి వెళితే..కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య శోభ పిల్లల చదువుల కోసం స్వగ్రామంలోనే ఉండిపోయింది. అక్కడే ఆమెకు పొరుగింట్లో ఉండే సంజీవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు.. ఇద్దరు శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న భార్య భార్యను బ్లాక్ మెయిల్ చేయడం చేసాడు.కిరాయి గూండాకు రూ.60 వేలు ఇచ్చి రాజీవ్‌ను హత్య చేయించారు. గుర్తుతెలియని మృతదేహం లభించడంతో అది ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తర్వాత విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు.. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: