మద్యం మత్తులో.. మర్మంగాన్ని కోసుకున్నాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత అటు మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అంతేకాదు ఎంతోమంది జనాలు అటు మత్తులోనే జీవితాన్ని మొత్తం గడిపేస్తున్నారు. కొంతమంది మద్యం  తాగుతూ ఇలా మత్తులో తూగుతూ ఉంటే.. మరికొంతమంది గంజాయి డ్రగ్స్ అంటూ ఇక చెడు దోవల్లో నడుస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా మధ్యమధ్యలో ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. వెరసి కొన్ని కొన్ని సార్లు ఇతర వ్యక్తులకు హాని చేస్తూ ఉంటే మరికొన్నిసార్లు వారికి వారే హాని చేసుకుంటూ ఉన్నారు.

 ఇక ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తప్ప ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా మద్యం మత్తులో ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంత మద్యం మత్తులో ఉంటే మాత్రం ఎవరైనా ఇలాంటివి చేస్తారా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ మధ్యమధ్యలో  అతను ఏం చేశాడో తెలుసా..  ఏకంగా తన మర్మాంగాన్ని తానే కోసుకున్నాడు అని చెప్పాలి. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.

 కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన రాజా శెట్టి అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారిపోయాడు. ఇక తరచూ మద్యం తాగి వెళ్లేదారిలో గ్రామస్తులతో ఘర్షణకు దిగేవాడు. ఇక ఇటీవలే మరోసారి మద్యం తాగి ఇక రోడ్డుపై వెళ్తూ అందరితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే గ్రామస్తులు అతన్ని మందలించి ఇంటి వద్ద వదిలిపెట్టారు . అయితే తనను అందరూ తిట్టారు అని కేకలు వేస్తూ ఇంట్లో ఉన్న కొడవలితో తన మర్మంగాన్ని కోసుకున్నాడు. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఇక గమనించిన కుటుంబ సభ్యులు ఇక దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: