EPFO పెన్షన్ దారులకు శుభవార్త... నెలకు రూ.7200

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. ? అయితే మీకు తీపికబురు అందే అవకాశముంది. సబ్‌స్క్రైబర్లు, పెన్షనర్లు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈపీఎఫ్‌వోకు వ్యతిరేకంగా రామ్‌ లీలా మైదాన్‌లో శనివారం నిరసన తెలిపారు. దీంతో ఈపీఎఫ్‌వోకు షాక్ తగిలింది. 27 రాష్ట్రాలకు చెందిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కిందకు వచ్చే పెన్షనర్లు రామ్‌లీలా మైదాన్‌లో నిరసన వ్యక్తం చేశారు. 


కనీస పెన్షన్‌ను రూ.7,500 గా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షనర్లు చాలా కాలంగా కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పెన్షనర్లు పీఎంవో ఆఫీస్‌కు కూడా వెళ్లారు. అక్కడ అధికారులకు మెమోరాండమ్ కూడా సమర్పించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గురించి ఈపీఎఫ్‌వో పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.ఈపీఎస్ 95 నేషనల్ ఎజిటేషన్ కమిటీ నేషనల్ జనరల్ సెక్రటరీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోకపోతే {{RelevantDataTitle}}