సింధూర్: పాకిస్థాన్ పై ఆకాశ్ క్షిపణి మెరుపులు
పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడానికి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థను భారత్ ఆర్మీ చాలా చక్కగా ఉపయోగిస్తుంది. భారత్ ఆర్మీ ఆకాశ్ మిస్సైల్ లను తెలివిగా ప్రయోగిస్తూ పాక్ డ్రోన్ దాడులను అడ్డుకుంటుంది. ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ మిస్సైల్స్ ఎలాంటి దాడులనైనా తిప్పిగొట్టగలవు. దీని సాయంతో భారత్ ఆర్మీ ఇప్పటికే 50కి పైగా పాకిస్తాన్ డ్రోన్ లను మట్టు కల్పించింది. ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఏ వైపు నుండి దాడి వచ్చిన చేధించగలదు. ఈ మెసేజ్ 30 మీటర్ ల నుండి 20 కిలోమీటర్ ల వరకు కవర్ చేస్తుంది. దీని బరువు సుమారు 60 కిలోలు ఉంటుంది. డ్రోన్స్. ఫైటర్ జెట్ లు, హెలికాప్టర్స్ ఈ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ మెయిన్ టార్గెట్. ఈ ఆకాశ్ మిస్సైల్ రేంజ్ 30 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మిస్సైల్ స్పీడ్ ని ఏ డ్రోన్ ఆపలేదు.