జగన్ అనుకూల ఐపీఎస్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?
ఇక పీవీ సునీల్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శంకబ్రత బగ్చికి అగ్నిమాపక శాఖ డీజీ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కౌంటర్ ఇంటెలిజన్స్ సెల్ ఎస్పీ గా ఉన్న రిశాంత్ రెడ్డి నీ డిజిపి కార్యాలయం లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎర్ర చందనం టాస్క్ ఫోర్సు బాధ్యతల నుంచి కూడా రిశాంత్ రెడ్డిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.