
టీడీపీ మేనిఫెస్టోని చూపించి ఓట్లడుగుతున్న జగన్?
తాను మాత్రం మాట ఇస్తే అమలు చేస్తానని.. కావాలంటే తన మేనిఫెస్టోని చెక్ చేసుకోండని చెబుతున్నాడు. తన మేనిఫెస్టోలో పథకాలు అమలు చేశానని భావిస్తేనే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నాడు. ఈ సారి టీడీపీ బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చింది. వందలకొద్దీ హామీలు ఇచ్చింది. జగన్ మాత్రం పెద్దగా హామీలు ఇవ్వలేదు. పాతవే కొనసాగించాడు. అందుకే టీడీపీ కొత్త మేనిఫెస్టో చూసి మోసపోవద్దని.. గతం గుర్తు చేసుకోవాలని జగన్ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు.