జగన్ గుట్టంతా బయటపెడతా.. ఆ ఎంపీ వార్నింగ్?
జగన్ చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటున్న ఎంపీ బాలశౌరి.. ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పనంటూ జగన్ చెప్పేదే పెద్ద అబద్ధమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారని... రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులమైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లడగండని చెప్పారని ఎంపీ బాలశౌరి గుర్తు చేసుకున్నారు. జగన్ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అభాసుపాలు చేశారన్నారు.