బ్లాక్ లిస్టులోకి కాళేశ్వరం కాంట్రాక్టర్లు?
అందుకే కాంట్రాక్టర్లు తమ భాద్యతలకు తిలోదకాలిచ్చి ప్రజా ధనాన్ని దోచుకున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఈ కాంట్రాక్టర్ల అందరినీ బ్లాక్ లిస్టులో పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలో వేరే పనులను వారికి అప్పగించి ఉంటే వారిని తప్పించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు.