లోకేష్ది యువగళమా.. కామెడీ షోనా?
ప్రస్తుతం ఏపీలో ప్రజలంతా వచ్చే ఎన్నికలైప చాలా స్పష్టంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
అందుకు కారణం కూడా మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఎన్నికల మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.