వచ్చే ఎన్నికల్లో జగన్ స్కోరు ఇదే.. మాజీ మంత్రి అంచనా?
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 150 సీట్ల కంటే ఎక్కువ రావాలని.. కాంగ్రెస్ కూటమికి 300లుకు పైగా సీట్లు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు చేసింది ఏమి లేదని...ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు.