ఇక జగనే.. వైసీపీ భవిష్యత్తా?
గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు ఈ కార్యక్రమం అప్పగిస్తారట. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైకాపాకు సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉందని భావిస్తున్నా పార్టీ పెద్దలు.. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. వీరంతా దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శించాలని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ఎంత వరకూ సక్సస్ అవుతుందో?