శ్రీలంకలో దారుణం.. ఆ దిగుమతులు నిషేధం?
ఆగస్టు 23 కంటే ముందు సరకు రవాణా జరిగితే ఓకే.. సెప్టెంబర్ 14 లోగా దేశానికి చేరుకున్న వస్తువులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ తరహా పరిస్థితిని శ్రీలంక ఎదుర్కోవడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. విదేశీమారక విలువ అధ్వాన్న స్థితికి చేరడంతోనే ఈ స్టెప్ తీసుకున్నారు. నిత్యావసరాల కొరత ఏర్పడి ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రజలు పెద్ద ఎత్తన నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.