ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గుడ్ న్యూస్?
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం రెండు నెలల నుంచి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై రెండునెలలు కావస్తున్నాయి. కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, ఉన్నతస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాల మేరకు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 30వ తేదీన ట్రిపుల్ ఐటీలకు నోటిఫికేషన్ జారీ కాబోతోంది. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు కోవాల్సి ఉంటుంది.