ఆ ఎన్నికల సందడి మొదలైంది..అన్ని పార్టీలు రెడీ..?
కొన్ని రాష్ట్రాలు సహా పూదుచ్చేరికి ఎన్నికల సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పంపారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం పంపింది. మిగిలిన రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం సామగ్రి పంపనుంది. 15వ తేదీ సాయంత్రం వరకు అన్ని రాష్ట్రాలకు పోలింగ్ సామాగ్రి చేరుతుంది. విమానాల్లో సాధారణ ప్రయాణికుడి తరహాలో టికెట్ తీసుకుని ఎన్నికల సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం పంపుతోంది.