అదేమైనా జగన్ అంతఃపుర రహస్యమా?
జగన్ రెడ్డి అతని కిందిస్థాయి మంది మార్బలం పరిహారం, భీమా సొమ్ముల్ని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు పంచుకుంటున్నారని నక్కా ఆనంద్బాబు ఆరోపించారు. రైతు పేరు మీద ఏ విధంగా దోచుకోవచ్చో కొత్త విధానాలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. గ్రామం యూనిట్ గా ఎవరెవరికి భీమా సొమ్ము చెల్లించారో ప్రభుత్వం వివరాలు బహిర్గతం చేయాలని.. అలా చేయకుంటే వైసీపీ నేతలు దోచుకు తిన్నట్లే భావిచాల్సివస్తుందని నక్కా ఆనంద్బాబు అంటున్నారు.