జగన్ సర్కారుకు షాక్ ఇచ్చిన ఎన్జీటీ ట్రైబ్యునల్?
అంతే కాదు.. ఇప్పటివరకు జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసిందుకు ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఆధారిటీ, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ ఆధారిటి నోడల్ ఏజెన్సీ గా వ్యవహారిస్తుంది. ఈ కమిటీ నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది.