ఇండియాలో కరోనాతో ఇన్ని లక్ష మంది చనిపోయారా?
ఎక్కువగా మరణాలు సంభవించాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో మూడింట ఒకవంతు భారత్లోనే నమోదైనట్లు WHO చెబుతోంది. అయితే దీన్ని ఇండియా ఖండించింది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల తీరును తప్పుబట్టింది. అయితే WHO మాత్రం తాను జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలతో పాటు స్టాటిస్టికల్ మోడలింగ్ ద్వారా ఈ అంచనాలు వేసినట్టు చెబుతోంది. కరోనాతో ఆగ్నేయ ఆసియా, ఐరోపా..., అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని WHO పేర్కొంది.