అమరావతి రైతుల మాస్టర్ ప్లాన్.. సుప్రీంలో కేవియట్
అంతా అంతా జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తాడని భావించారు. కానీ.. ఇప్పటి వరకూ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్టు ప్రకటించలేదు. దీనికి తోడు రైతులు కూడా కొన్నికీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళితే తమకు కూడా నోటీసులు ఇవ్వాలని సదరు పిటీషనర్లు డిమాండ్ చేశారు.