మాట నిలబెట్టుకున్నజగన్.. ఆ జీవోలు వచ్చేశాయ్..?
డీఏ బకాయిలు సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి. సీపీఎస్ ఉద్యోగుల పిఆర్ ఏ ఎన్ ఖాతాలకు డీఏ బకాయిలు జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే.. ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం జీవోలు ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పూర్తి సంతృప్తిగా లేరు. ముందు ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి అంగీకరించి.. జగన్తో చర్చలు జరిపి.. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఓకే చెప్పినా.. ఇప్పుడు మాత్రం మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిట్ మెంట్ విషయంలో వారు సంతృప్తిగా లేరు.