బ్రేకింగ్: తెలంగాణా సమాజానికి రేవంత్ లేఖ
కేసీఆర్ డిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగం అని ఆయన ఆరోపించారు. ఈ తీర్థ యాత్రలతో రైతాంగానికి తెలంగాణ కు అయ్యేది, పొయ్యేది ఏమి లేదు అని వానాకాలం పంట కొనకుండా యాసంగి పంట గురించి ఇప్పుడు పంచాయతీ ఏంది.. ? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్, బీజేపీ రాజకీయా చదరంగంలో రైతు పావుగా మారాడు అని రైతాంగానికి అండగా నిన్న, నేడు, రేపు కాంగ్రెస్ ఉంటుంది అన్నారు.