బిగ్ బ్రేకింగ్: ఏపీకి రెండు రాజధానులు
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ త్రిసభ్య ధర్మాసనానికి చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మంత్రి కొడాలి నాని కూడా మీడియా ముందుకు వచ్చే ప్రకటన చేసి సీఎం జగన్ స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు.