ఇంత చేస్తుంటే కెసీఆర్ సైలెంట్ గా ఉంటాడా: కేసీఆర్ డైలాగ్ లు
రైతులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి ఇంత గా మాట్లాడుతున్నా అన్నారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో గెలిస్తే భూమి బద్దలవుతుందా అంటూ ప్రశ్నించారు. రైతులు దళితులు బీసీలు ఎవరిని ఉద్దరించింది ఈ కేంద్ర ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై తాము నయాపైసా పెంచలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ పై సెస్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.