మోడీ వర్సెస్ కేడీల మధ్య ఉప ఎన్నికలు
ధనార్జనే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేసే పలు కార్యక్రమాలు ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఉపఎన్నికలో ప్రజలందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలపై, పోలీసులపై ఫిర్యాదు చేశాడని గుర్తు చేశారు. అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో ఇవాళ కూడ మరోసారి వైసీపీ నేతలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు.