జగన్ ఢిల్లీ టూర్ ఫైనల్...?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రధానమంత్రి బిజీగా ఉండటంతో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తుంది అంటున్నారు. జల వనరులకు సంబంధించి కూడా కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ నెల మూడోవారంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.