జగన్ బెయిల్ రద్దు... నేడు కోర్ట్ లో ఏం జరగనుంది...?
లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది. లిఖితపూర్వక వాదనలు పై నేడు సీబీఐ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. రఘురామ తరుపు లాయర్లతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏ మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.